ప్రముఖ సంఘసేవకులు విల్లూరి భాస్కరరావు ఆర్ధిక సహాయంతో.. 450 మంది హమాలీలకు అల్పాహారాలు 
విశాఖపట్నం,నిజం న్యూస్ : ప్రముఖ సంఘసేవకులు విల్లూరి భాస్కరరావు ఆర్ధిక సహాయంతో...విశాఖ దక్షిణ నియోజకవర్గం, జ్ఞానాపురం హోల్ సేల్  కూరగాయల మార్కెట్లో పని చేస్తోన్న 450 మంది హమాలీలకు .శ్రీస్వామి వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం  అల్పాహారాలుఅందజేశారు. ప్రజలకు సకాలంలో కూరగాయలు అందించాలనే …
Image
మహత్మ జ్యోతీరావ్ పూలేకి నివాళ్ళు అర్పించిన జన సైనికుడు పీతల మూర్తి యాదవ్
విశాఖపట్నం,నిజం న్యూస్ : బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని  పేర్కొన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే 194 జయంతిని పురస్కరించుకొని  మద్దిలపాలెం జంక్షన్ తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి శనివారం ఆయన   నివాళులర్…
Image
మనసున్న మా "రాజు"....దాట్ల మధు .... పేదలకు నిత్యావసరాల పంపిణీ
విశాఖపట్నం,నిజం న్యూస్ : కరోనా  విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక నిశ్చేష్టులైన పేదలకు ఆపన్నహస్తం లా  అందుకునేందుకు 95 వ వార్డు టిడిపి నాయకుడు  దాట్ల హరిజగన్నాధ రాజు  (దాట్ల మధు)  ముందుకు వచ్చారు.వార్డు ప్రజలకు తన సేవాకార్యక్రమాలు విస్తృతం చేసారు.దీనిలో భాగంగానే గత నాలుగు రోజుల…
Image
 అమెరికాలో తెలుగువారంతా క్షేమం .... తానా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి
అమెరికాలో తెలుగువారంతా క్షేమం  యూనివర్సిటీలలో చిక్కుకొన్న తెలుగు విద్యార్థులకు వసతి కల్పించాం  కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపు   తానా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి న్యూ జెర్సీ ,ఏప్రిల్  9 : అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వ…
Image
అందరికీ జగనన్న సాయం అందేలా చూస్తాం : దొడ్డి రమణ
గాజువాక,నిజంన్యూస్  : ప్రపంచంలో కరోనా అనే మహమ్మారి విలయ తాండవం  చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  ప్రకటించడం వలన ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ నేపథ్యంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తు…
Image
క్యాన్సర్ భాదితునికి సాయం అందించిన జనసైనికుడు మూర్తి యాదవ్
జీవీఎంసీ పరిధిలో  గల 22 వ వార్డు రాజీవ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పాలవలస లక్ష్మయ్య గత ఎనిమిది  నెలలుగా లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు విజయనగరం నుండి వలస కూలి గా వచ్చి కుటుంబ పోషణ చేసుకుంటున్నారు.   ఈ క్రమంలో వ్యాధికి గురయ్యారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని స్థానిక జన సైనికుడు పీతల మూర…
Image